ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్పై ఒమనైజేషన్
- June 27, 2020
మస్కట్: ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్లో కేవలం ఒమనీయులే పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డాక్టర్ అహ్మద్ అల్ ఫుతైసి చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్తో కలిసి ఈ విషయమై చర్చలు జరుపుతోందని చెప్పారాయన. రెస్టారెంట్ అలాగే ఆన్లైన్ ఆర్డర్స్ని నాన్ ఒమనీయులు లేదా వలసదారులు చేపట్టకుండా ఈ నిర్ణయం వుండబోతోందని వివరించారు. సుప్రీం కమిటీ 11వ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







