బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రెండవ ఛార్టర్డ్ ఫ్లైట్
- June 27, 2020
మనామా:శంషాబాద్ విమానాశ్రయానికి కరోనా వేళ అంతర్జాతీయ విమానయాన సంస్థల చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తున్నాయి. రెండవ ఛార్టర్డ్ ఫ్లైట్ బహ్రెయిన్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి చేరుకుంది.వివరాల్లోకి వెళ్తే...మనామా నుండి హైదరాబాద్ కు 282 మంది ప్రయాణికులతో విమానం గత రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది.గల్ఫ్ ఎయిర్ వైస్ రెండవ విమానం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయం సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.కరోనా కారణంగా బహ్రెయిన్ లో ఉపాధి కోల్పోయిన అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న వారిని తెలంగాణకు తరలించడం జరిగింది.గత నెల రోజులుగా అవిశ్రాంత కృషి చేసిన తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో లో భారత రాయబార కార్యాలయం సహకారంతో విశేష కృషి చేసిన తెలుగు కళా సమితి హరి బాబు(అధ్యక్షులు),నోముల మురళి(ఉపాధ్యక్షులు),ఎం బి రెడ్డి(జనరల్ సెక్రెటరీ), రాజ్ కుమార్(ట్రెజరర్),వంశీధర్(కల్చరల్ సెక్రటరీ),రమేష్(స్పోర్ట్స్ సెక్రెటరీ), ఫణి భూషణ్(మెంబర్షిప్ సెక్రెటరీ) మరియు తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు.
--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)



తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







