ఏపీలో కొత్తగా 704 కరోనా కేసులు
- June 30, 2020అమరావతి:ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 704 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14595కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రంలో 648 మంది కాగా.. 51 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు. అటు, విదేశాలనుంచి వచ్చిన వారికి ఐదుగురుకి సోకింది. ఇప్పటి వరకూ 6161 మంది కరోనా నుంచి కోలుకోగా.. 7897మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనాతో ఏడుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 187 మంది కరోనాకు బలైపోయారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం