డొమెస్టిక్ విమానాల్ని పునఃప్రారంభించిన ఒమన్
- July 02, 2020
మస్కట్: ఒమన్, కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించినట్లు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ ఫుతైసి చెప్పారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో మినిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సుప్రీం కమిటీ, మస్కట్ మరియు కొన్ని విమానాల్ని ఆయిల్ ఫీల్డ్స్కి చెందిన విమానాశ్రయాలకు అలాగే కమర్షియల్ హెలికాప్టర్స్ని అనుమతించినట్లు చెప్పారు. మస్కట్ నుంచి మర్ముల్ అలాగే కర్న్ అలాన్ విమానాశ్రయాలకు సలామ్ ఎయిర్ విమానాలు వెళ్ళాయి. ఇటీవలి కాలంలో మొత్తం 2,400 విమాన సర్వీసుల్ని సిటిజన్స్ కోసం, అలాగే వలసదారుల కోసం, ఎయిర్ ఫ్రైట్, హ్యామానిటేరియన్ కోణంలో నడిపినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







