డొమెస్టిక్ విమానాల్ని పునఃప్రారంభించిన ఒమన్
- July 02, 2020
మస్కట్: ఒమన్, కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించినట్లు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ ఫుతైసి చెప్పారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో మినిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సుప్రీం కమిటీ, మస్కట్ మరియు కొన్ని విమానాల్ని ఆయిల్ ఫీల్డ్స్కి చెందిన విమానాశ్రయాలకు అలాగే కమర్షియల్ హెలికాప్టర్స్ని అనుమతించినట్లు చెప్పారు. మస్కట్ నుంచి మర్ముల్ అలాగే కర్న్ అలాన్ విమానాశ్రయాలకు సలామ్ ఎయిర్ విమానాలు వెళ్ళాయి. ఇటీవలి కాలంలో మొత్తం 2,400 విమాన సర్వీసుల్ని సిటిజన్స్ కోసం, అలాగే వలసదారుల కోసం, ఎయిర్ ఫ్రైట్, హ్యామానిటేరియన్ కోణంలో నడిపినట్లు వివరించారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









