డొమెస్టిక్ విమానాల్ని పునఃప్రారంభించిన ఒమన్
- July 02, 2020
మస్కట్: ఒమన్, కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించినట్లు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ ఫుతైసి చెప్పారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో మినిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సుప్రీం కమిటీ, మస్కట్ మరియు కొన్ని విమానాల్ని ఆయిల్ ఫీల్డ్స్కి చెందిన విమానాశ్రయాలకు అలాగే కమర్షియల్ హెలికాప్టర్స్ని అనుమతించినట్లు చెప్పారు. మస్కట్ నుంచి మర్ముల్ అలాగే కర్న్ అలాన్ విమానాశ్రయాలకు సలామ్ ఎయిర్ విమానాలు వెళ్ళాయి. ఇటీవలి కాలంలో మొత్తం 2,400 విమాన సర్వీసుల్ని సిటిజన్స్ కోసం, అలాగే వలసదారుల కోసం, ఎయిర్ ఫ్రైట్, హ్యామానిటేరియన్ కోణంలో నడిపినట్లు వివరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







