కోవిడ్ ఎఫెక్ట్ : ప్రైవేట్ రంగానికి ఆర్ధిక సాయం కొనసాగించనున్న సౌదీ ప్రభుత్వం
- July 03, 2020
సౌదీ:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ రంగాన్ని ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను కొనసాగించాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్నాళ్లు ప్రైవేట్ రంగానికి అందిస్తున్న ఆర్ధిక సాయాన్ని కొనసాగించనుంది. ప్రైవేట్ సెక్టార్ లోని వేతనాల్లో 60 శాతం జీతాలను భరించేలా నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న నిరుద్యోగభృతి 'సనెద్' పథకం ద్వారా ఈ అర్ధిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. అయితే..వ్యాట్ ను మూడింతలు చేసిన మరుసటి రోజే ఉద్దీపన చర్యలకు సంబంధించి ప్రకటన వెలువడటం గమనార్హం. 15 శాతం అమలు చేయటం వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ రంగానికి ఆర్ధిక తోడ్పాటు అందించేలా నిర్ణయించింది సౌదీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!









