అబుధాబి:మున్సిపల్ కార్మికులకు నీరు, జ్యూస్, గొడుగుల పంపిణీ
- July 05, 2020
అబుధాబి:మండే ఎండకాలంలో ఔట్ డోర్ కార్మికులకు అబుధాబి మున్సిపాలిటి తమ చేయూత అందిస్తోంది. మున్సిపల్ కార్యాలయ పనుల నిమిత్తం ఎండలో పని చేసే మున్సిపల్ కార్మికులకు చల్లని నీరు, జ్యూస్, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. అబుధాబి మున్సిపాలిటి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం, బుధవారం కిట్ల పంపిణీ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. దీనిద్వారా దాదాపు 15 వందల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. సంఘంలో తమతో పాటే జీవిస్తున్న వారికి చేయూత అందించటం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు మున్సిపల్ కార్యాలయం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







