అబుధాబి:మున్సిపల్ కార్మికులకు నీరు, జ్యూస్, గొడుగుల పంపిణీ
- July 05, 2020
అబుధాబి:మండే ఎండకాలంలో ఔట్ డోర్ కార్మికులకు అబుధాబి మున్సిపాలిటి తమ చేయూత అందిస్తోంది. మున్సిపల్ కార్యాలయ పనుల నిమిత్తం ఎండలో పని చేసే మున్సిపల్ కార్మికులకు చల్లని నీరు, జ్యూస్, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. అబుధాబి మున్సిపాలిటి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం, బుధవారం కిట్ల పంపిణీ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. దీనిద్వారా దాదాపు 15 వందల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. సంఘంలో తమతో పాటే జీవిస్తున్న వారికి చేయూత అందించటం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు మున్సిపల్ కార్యాలయం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు