అబుధాబి:మున్సిపల్ కార్మికులకు నీరు, జ్యూస్, గొడుగుల పంపిణీ
- July 05, 2020అబుధాబి:మండే ఎండకాలంలో ఔట్ డోర్ కార్మికులకు అబుధాబి మున్సిపాలిటి తమ చేయూత అందిస్తోంది. మున్సిపల్ కార్యాలయ పనుల నిమిత్తం ఎండలో పని చేసే మున్సిపల్ కార్మికులకు చల్లని నీరు, జ్యూస్, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. అబుధాబి మున్సిపాలిటి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం, బుధవారం కిట్ల పంపిణీ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. దీనిద్వారా దాదాపు 15 వందల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. సంఘంలో తమతో పాటే జీవిస్తున్న వారికి చేయూత అందించటం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు మున్సిపల్ కార్యాలయం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..