అబుధాబి:మున్సిపల్ కార్మికులకు నీరు, జ్యూస్, గొడుగుల పంపిణీ
- July 05, 2020
అబుధాబి:మండే ఎండకాలంలో ఔట్ డోర్ కార్మికులకు అబుధాబి మున్సిపాలిటి తమ చేయూత అందిస్తోంది. మున్సిపల్ కార్యాలయ పనుల నిమిత్తం ఎండలో పని చేసే మున్సిపల్ కార్మికులకు చల్లని నీరు, జ్యూస్, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. అబుధాబి మున్సిపాలిటి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం, బుధవారం కిట్ల పంపిణీ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. దీనిద్వారా దాదాపు 15 వందల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. సంఘంలో తమతో పాటే జీవిస్తున్న వారికి చేయూత అందించటం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు మున్సిపల్ కార్యాలయం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







