దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ప్రాంగణం పై హక్కు లేదు.
- February 03, 2016
దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ఉన్న ప్రాంగణం పై వారికి ఏ రిజర్వు హక్కు లేదని,
అది సైతం ప్రజా పార్కింగ్ పరిధి లోనికి వస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖాధికారులు ఒక ప్రకటనలో
తెలిపారు. అత్యధిక శాతం మంది దుకాణ యజమానులు, ప్రైవేటు సంస్థల వారు తమ ఎదుట ఉన్న స్థలం
తమ స్వంతమని , తమ సిబ్బంది మినహా వేరే వారెవరు తమ ఎదుట పార్కింగ్ చేయకూడదని ఆంక్షలు
పెట్టడం సరి కాదని అన్నారు. ప్రజలందిరికి చెందిన ఆ ప్రదేశాలను ఆక్రమించి అది తమకె హక్కుగా
ఉందని వారు వ్యహరించడం నేరమని, ఆ విధంగా ప్రవర్తించిన యజమానుల గూర్చి ఎవరైనా పిర్యాదు
చేస్తే, సంబంధిత దుకాణ, ప్రైవేటు యజమానులకు తక్షణమే 300 ఖతర్ రియళ్లను జరిమానాగా
విధిస్తామని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. వారికి ప్రజా పార్కింగ్ స్థలాలపై ఎటువంటి
చట్టపరమైన హక్కు లేదని వారు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







