దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ప్రాంగణం పై హక్కు లేదు.
- February 03, 2016
దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ఉన్న ప్రాంగణం పై వారికి ఏ రిజర్వు హక్కు లేదని,
అది సైతం ప్రజా పార్కింగ్ పరిధి లోనికి వస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖాధికారులు ఒక ప్రకటనలో
తెలిపారు. అత్యధిక శాతం మంది దుకాణ యజమానులు, ప్రైవేటు సంస్థల వారు తమ ఎదుట ఉన్న స్థలం
తమ స్వంతమని , తమ సిబ్బంది మినహా వేరే వారెవరు తమ ఎదుట పార్కింగ్ చేయకూడదని ఆంక్షలు
పెట్టడం సరి కాదని అన్నారు. ప్రజలందిరికి చెందిన ఆ ప్రదేశాలను ఆక్రమించి అది తమకె హక్కుగా
ఉందని వారు వ్యహరించడం నేరమని, ఆ విధంగా ప్రవర్తించిన యజమానుల గూర్చి ఎవరైనా పిర్యాదు
చేస్తే, సంబంధిత దుకాణ, ప్రైవేటు యజమానులకు తక్షణమే 300 ఖతర్ రియళ్లను జరిమానాగా
విధిస్తామని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. వారికి ప్రజా పార్కింగ్ స్థలాలపై ఎటువంటి
చట్టపరమైన హక్కు లేదని వారు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









