సౌదీ అరేబియా:పబ్లిక్ ప్రాంతాల్లో షిషా, బార్బెక్యూపై నిషేధం
- July 11, 2020
రియాద్:పబ్లిక్ ప్రాంతాల్లో బార్బెక్యూ(మాంసాన్ని మంటపై కాల్చటం), షిషా నిర్వహణను సౌదీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి ఎవరైన పార్కులు, గ్రౌండ్స్ లాంటి పబ్లిక్ ప్రాంతాల్లో బార్బెక్యూ కోసం మంట పెట్టినా, షిషా(హుక్కా) నిర్వహించినా స్పాట్ లోనే ఫైన్ వేస్తామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి తొలిసారిగా 100 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తామని, రెండో సారి కూడా నిషేధాన్ని ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానా అంటే 200 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తామని సౌదీ పురపాలక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బార్బెక్యూ కోసం మంట వెలగించటం ద్వారా నిర్వాహకులతో పాటు ప్రజలకు హాని పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









