విదేశీ ప్రయాణాలు మానుకోండి..పౌరులు, నివాసితులకు కువైట్ సూచన
- July 11, 2020
కువైట్ సిటీ:విదేశీ ప్రయాణాలపై పౌరులు, నివాసితులకు కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలు మానుకుంటేనే మంచిదని ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా తీవ్రత పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో అనవసర ప్రయాణాలతో కోరి ప్రమాదంలో పడొద్దని హితువు పలికింది. ప్రయాణ సమయంలో కరోనా సంక్రమించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు సూచనలు చేసింది. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా విదేశీ ప్రయాణాలను మానుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!









