మాస్క్లలో మాత్రమే ఈద్ ప్రార్థనలు, ఓపెన్ గ్రౌండ్స్లో అనుమతి లేదు
- July 14, 2020
రియాద్: సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, కాల్ అండ్ గైడెన్స్ షేక్ అబ్దుల్లతీఫ్ అల్ షేక్, ఈద్ ప్రార్థనల్ని కేవలం మాస్క్లలో మాత్రమే నిర్వహించాలనీ, ఓపెన్ గ్రౌండ్స్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మినిస్ట్రీ అన్ని రీజియన్స్కి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మాస్క్లు అలాగే అదనపు మాస్క్లు తగిన ఏర్పాటు చేయాల్సి వుంటుందని కూడా ఈ మేరకు సర్క్యులర్లో ప్రస్తావించారు. ఆయా మాస్క్లలో కోవిడ్19 ప్రికాషన్స్ తప్పక పాటించాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







