మాస్క్లలో మాత్రమే ఈద్ ప్రార్థనలు, ఓపెన్ గ్రౌండ్స్లో అనుమతి లేదు
- July 14, 2020
రియాద్: సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, కాల్ అండ్ గైడెన్స్ షేక్ అబ్దుల్లతీఫ్ అల్ షేక్, ఈద్ ప్రార్థనల్ని కేవలం మాస్క్లలో మాత్రమే నిర్వహించాలనీ, ఓపెన్ గ్రౌండ్స్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మినిస్ట్రీ అన్ని రీజియన్స్కి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మాస్క్లు అలాగే అదనపు మాస్క్లు తగిన ఏర్పాటు చేయాల్సి వుంటుందని కూడా ఈ మేరకు సర్క్యులర్లో ప్రస్తావించారు. ఆయా మాస్క్లలో కోవిడ్19 ప్రికాషన్స్ తప్పక పాటించాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







