మాస్క్లలో మాత్రమే ఈద్ ప్రార్థనలు, ఓపెన్ గ్రౌండ్స్లో అనుమతి లేదు
- July 14, 2020
రియాద్: సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, కాల్ అండ్ గైడెన్స్ షేక్ అబ్దుల్లతీఫ్ అల్ షేక్, ఈద్ ప్రార్థనల్ని కేవలం మాస్క్లలో మాత్రమే నిర్వహించాలనీ, ఓపెన్ గ్రౌండ్స్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మినిస్ట్రీ అన్ని రీజియన్స్కి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మాస్క్లు అలాగే అదనపు మాస్క్లు తగిన ఏర్పాటు చేయాల్సి వుంటుందని కూడా ఈ మేరకు సర్క్యులర్లో ప్రస్తావించారు. ఆయా మాస్క్లలో కోవిడ్19 ప్రికాషన్స్ తప్పక పాటించాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు