మార్స్ మిషన్ని వాయిదా వేసిన యూఏఈ
- July 14, 2020
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన ప్రోబ్ మిషన్ టు మార్స్ వాయిదా పడింది. జపాన్లో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతోనే ఈ వాయిదా జరిగినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ వెల్లడించింది.కాగా, జులై 17న యూఏఈ మిషన్ టు ఎక్స్ప్లోర్ మార్స్ని లాంఛ్ చేసే అవకాశం వుంది. మార్స్ప్రోబ్ని ఎంబిఆర్ఎస్సి - మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సంయుక్తంగా రూపొందించాయి. ‘హోప్’ పేరుతో ఓ ప్రోబ్ని వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు వీలుగా రూపొందించారు. ఓ కారు సైజ్లో ఈ స్పేస్ క్రాఫ్ట్ వుంటుంది. 2021 జనవరి - మార్చి మధ్యలో ఈ ప్రోబ్, మార్స్ని చేరుకోనుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే, మొట్టమొదటి అరబ్ మిషన్గా దీనికి పేరు దక్కుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







