మార్స్ మిషన్ని వాయిదా వేసిన యూఏఈ
- July 14, 2020
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన ప్రోబ్ మిషన్ టు మార్స్ వాయిదా పడింది. జపాన్లో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతోనే ఈ వాయిదా జరిగినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ వెల్లడించింది.కాగా, జులై 17న యూఏఈ మిషన్ టు ఎక్స్ప్లోర్ మార్స్ని లాంఛ్ చేసే అవకాశం వుంది. మార్స్ప్రోబ్ని ఎంబిఆర్ఎస్సి - మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సంయుక్తంగా రూపొందించాయి. ‘హోప్’ పేరుతో ఓ ప్రోబ్ని వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు వీలుగా రూపొందించారు. ఓ కారు సైజ్లో ఈ స్పేస్ క్రాఫ్ట్ వుంటుంది. 2021 జనవరి - మార్చి మధ్యలో ఈ ప్రోబ్, మార్స్ని చేరుకోనుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే, మొట్టమొదటి అరబ్ మిషన్గా దీనికి పేరు దక్కుతుంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







