ట్యాక్సీ ధరల పెంపుపై వ్యతిరేకత
- February 04, 2016
ట్యాక్సీ టారిఫ్ పెంపుపై లోకల్ ట్యాక్సీ డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ కమల్ అహ్మద్ ఇటీవలే టారిఫ్ పెంపుపై సంకేతాలు ఇచ్చారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా టారిఫ్లను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయనీ, ప్యాసెంజర్లు కూడా ఇదే మాట చెప్తున్నారన్న క్యాబ్ డ్రైవర్లు ఇంకా టారిఫ్ పెంచితే ట్యాక్సీ డ్రైవర్లు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. బహ్రెయినీ టాక్సీ పేరుతో లోకల్ ట్యాక్సీ డ్రైవర్లు సోషల్ మీడియాలో ఓ పేజ్ క్రియేట్ చేసి, దాని ద్వారా వీడియోలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నారు. సామాన్యులు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్నారనీ, ట్యాక్సీని లగ్జరీగా భావించి దూరమయ్యే అవకాశం ఉందని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తన ఆవేదనను తీసుకెళ్ళాడు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







