కోవిడ్ 19 వ్యాక్సిన్ ట్రయల్స్: 5000 వాలంటీర్స్ రిజిస్ట్రేషన్
- July 18, 2020
అబుధాబి:అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, 5000 వాలంటీర్లు మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనల నిమిత్తం ఈ రిజిస్ట్రేషన్కి అనుమతినిచ్చారు. 4హ్యామానిటీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించారు. రిజిస్టర్ చేయించుకున్నవారికి ‘కృతజ్ఞతలు’ తెలుపుతూ వెబ్సైట్ మెసేజ్ పంపుతోంది. కీలకమైన మూడో ఫేజ్ ట్రయల్స్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారిని అభినందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కరోనాపై పోరులో ఇది కీలకమైన ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!