మద్యం సేవించి నడిపేవారు కూడా మానవబాంబులే
- February 04, 2016
భారత దేశంలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి నడపడం వల్లే అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయ పడింది. ఒకరకంగా చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడిపే వారే మానవ బాంబులు అని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరు ప్రజానీకానికి చాలా అపాయకరమని ఆందోళన వ్యక్తం చేసింది. వీరి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే ఒక్కరి ప్రాణాలు పోయినా ఆ కుటుంబం ఎంతో విల విలలాడుతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









