మెట్రో క్రియేషన్స్ బ్యానర్ పై అమీర్ సమర్పణలో "వదలను" చిత్రం ఓటిటి ద్వారా విడుదల!
- July 19, 2020
మెట్రో క్రియేషన్స్ బ్యానర్ పై అమీర్ సమర్పణలో భాను చందర్ ప్రధానపాత్రలో జంగాల నాగబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వదలను. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయిన ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కావాల్సింది కానీ ప్రస్తుతం ఉన్న కరోన కారణంగా థియేటర్స్ మూత పడ్డాయి, అందువల్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మహమ్మద్ ఖలీల్ నిర్మించారు. సినిమా రష్ చూసి ఓటిటి సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. త్వరలో ఆ వివరాలు చిత్ర యూనిట్ తెలుపనున్నారు.
నటీనటులు:
భాను చందర్, జీవ, వేణు గోపాల్, కవిత, అదిరే అభి, జబర్దస్త్ ఫణి, రఘు, రేణుక
సాంకేతిక నిపుణులు:
చిత్రం: వదలను
బ్యానర్: మెట్రో క్రియేషన్స్
సమర్పణ: అమీర్
కెమెరామెన్: వాసిరెడ్డి సత్యానంద్
ఎడిటింగ్: మహేంద్రనాథ్
మ్యూజిక్: సంతోష్ రెడ్డి
నిర్మాత: మహమ్మద్ ఖలీల్
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జంగాల నాగబాబు
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు