తెలంగాణలో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు
- July 20, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,274 చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 7 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 422 కు చేరింది. తాజాగా 1885 మంది కరోనా రోగులు కోలుకోవడంతో మొత్తం సంఖ్య 34,323 కు చేరింది. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 74 శాతంగా ఉండటం శుభ పరిణామం. రాష్ట్రంలో ప్రస్తుతం 11,530 యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 510 కేసులు, రంగారెడ్డి 106, కరీంనగర్ 87, మేడ్చల్ 76, వరంగల్ అర్బన్ 73, మహబూబ్ నగర్ జిల్లాల్లో 50 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!