గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు
- July 21, 2020
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. ప్రజలకు శుభవార్త చెప్పారు.యూకేలోనే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కరోనా కట్టడికోసం ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆస్ట్రాజెనెక టీకా తొలి దశ విజయవంతం అయిందని తెలిపారు. ఈ సందర్బంగా పేజ్-1 ఫలితాలను విడుదల చేసిన శాస్త్రవేత్తలు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకూ 1077 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేశామని.. వీరందరిలో సానుకూల ఫలితాలు వచ్చాయని.. ఈ టీకా తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని ఇది సురక్షితమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







