తెలంగాణలో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు
- July 24, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,466 కి చేరంది. ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 1,007 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 40,334గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,677కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 8 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 455కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో GHMCలో 683 ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!