ఏ.పీ రాష్ట్రానికి 19వేల మంది ప్రవాసాంధ్రుల రాక...
- July 25, 2020అమరావతి: ఏ.పీ రాష్ట్ర కోవిడ్ -19 బృందంతో సమన్వయం చేసుకుంటూ 2020, మే 13 వ తేదీ నుండి ప్రపంచ నలుమూలల వివిధ దేశాల నుండి ప్రవాసాంధ్రులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో APNRTS కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు దాదాపు ౩౦ కు పైగా దేశాల నుండి 250 విమానాలలో సుమారు 19000 పైగా ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి చేరుకున్నారని వెంకట్ ఎస్. మేడపాటి(APNRTS ఛైర్మన్) తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..