ఫేస్ మాస్క్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు
- July 27, 2020
మనామా: ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్ ఎఫైర్స్ పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ అసిస్టెంట్ బ్రిగేడియర్ డాక్టర్ షేక్ హమాద్ బిన్ మొహ్మద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, 15,666 ఉల్లంఘనలు ఫేస్ మాస్క్ ధరించడానికి సంబంధింరి నమోదయినట్లు వివరించారు. పబ్లిక్ ప్సేఎస్లో ఖచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన అమల్లోకి వచ్చినప్పటినుంచి ఈ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు