కోవిడ్ 19 జాగ్రత్తలతోనే ఈద్ అల్ అదా ప్రార్థనలు
- August 01, 2020కువైట్ సిటీ:కువైట్ వ్యాప్తంగా ఈద్ అల్ అదా ప్రార్థనలు శుక్రవారం జరిగాయి. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ముస్లింలు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో ప్రత్యేక జాగ్రత్త చర్యలతో ప్రేయర్ హాల్స్లో ప్రార్థనలకు అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ అలాగే శానిటైజేషన్ కార్యక్రమాలు మాస్క్ల వద్ద ప్రేయర్ హాల్స్ వద్ద చేపట్టారు. మాస్కులు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..