కోవిడ్ 19 జాగ్రత్తలతోనే ఈద్ అల్ అదా ప్రార్థనలు
- August 01, 2020
కువైట్ సిటీ:కువైట్ వ్యాప్తంగా ఈద్ అల్ అదా ప్రార్థనలు శుక్రవారం జరిగాయి. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ముస్లింలు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో ప్రత్యేక జాగ్రత్త చర్యలతో ప్రేయర్ హాల్స్లో ప్రార్థనలకు అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ అలాగే శానిటైజేషన్ కార్యక్రమాలు మాస్క్ల వద్ద ప్రేయర్ హాల్స్ వద్ద చేపట్టారు. మాస్కులు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







