మస్కట్: మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి
- August 02, 2020
మస్కట్: నార్త్ షర్ఖియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. పౌర రక్షణ, ఆంబులెన్స్ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం అల్ ముధైబి విలాయత్ పరిధిలో మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వాహనంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులో ఉన్న చిన్నారి మృతి చెందగా..మరో నలుగురు వ్యక్తులకు గాయాలయినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!