మస్కట్: మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి
- August 02, 2020
మస్కట్: నార్త్ షర్ఖియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. పౌర రక్షణ, ఆంబులెన్స్ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం అల్ ముధైబి విలాయత్ పరిధిలో మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వాహనంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులో ఉన్న చిన్నారి మృతి చెందగా..మరో నలుగురు వ్యక్తులకు గాయాలయినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







