తెలంగాణ లో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్ కేసులు
- August 07, 2020
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం 2,207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 75,257కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో 12 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుని 1,136 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 53,239కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,417 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో నిర్వహించిన కొవిడ్ పరీక్షల సంఖ్య 5,66,984కు చేరుకుంది. నిన్న అత్యధిక పాజిటివ్ కేసులు GHMC పరిధిలో నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!