దుబాయ్:సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన షేక్ మొహమ్మద్
- August 07, 2020దుబాయ్:దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, ఎమిరేట్ అంతటా సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దుబాయ్ వాటర్ కెనాల్ మీదుగా షేక్ మొహమ్మద్తోపాటు మరో 20 మంది సైక్లింగ్ చేస్తూ కన్పించారు. వీరంతా షేక్ జాయెద్ బ్రిడ్జిపైనున్న వాటర్ ఫౌంటెయిన్ ఫిక్చర్ వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ కూడా ఈ ఫొటోల్ని షేర్ చేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్