సౌదీ:అంబులెన్స్తోపాటు మాయమైన పేషెంట్
- August 07, 2020జెడ్డా: సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్తో సహా రోగి మాయమైన ఘటన జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రి ప్రాంగణంలో చోటు చేసుకుంది. సమీపంలోని ఫ్యూయల్ స్టేషన్ నుంచి అంబులెన్స్ని స్వాధీనం చేసుకోగా, నిందితుడైన పేషెంట్ ఆచూకీ మాత్రం తెలియలేదు. పేషెంట్, అంబులెన్స్ని దొంగిలించే సమయంలో అక్కడున్నవారు గమనించి, ఆ యత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఉపయోగం లేకుండా పోయింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్