తిరిగి వచ్చే వలసదారులకోసం స్టేజ్ ప్లాన్ సిద్ధం
- August 07, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైట్కి తిరిగొచ్చే వలసదారుల విషయమై కొన్ని రికమండేషన్స్ని తెరపైకి తెచ్చింది. ఇవి మూడు స్టేజీలలో అమలు చేస్తారు. డాక్టర్లు, నర్సులు, జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీసు సభ్యులు, టీచర్లను తొలి ఫేజ్లో తీసుకొస్తారు. దీనికోసం ఓ ఇన్వెంటరీ ప్రాసెస్ ఇప్పటికే నడుస్తోంది. రెండో స్టేజ్లో, దేశం వెలుపల తమ కుటుంబ సభ్యులున్నవారికి అవకాశం కల్పిస్తారు. మిగిలినవారికి మూడో ఫేజ్లో అవకాశం కల్పించనున్నారు. అయితే, ఇది కేవలం రికమండేషన్ మాత్రమేననీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే సంబంధిత శాఖలు దీనిపై సమాలోచనలు చేశాకే పూర్తి వివరాలు తెలుస్తాయి.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







