తిరిగి వచ్చే వలసదారులకోసం స్టేజ్ ప్లాన్ సిద్ధం
- August 07, 2020కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైట్కి తిరిగొచ్చే వలసదారుల విషయమై కొన్ని రికమండేషన్స్ని తెరపైకి తెచ్చింది. ఇవి మూడు స్టేజీలలో అమలు చేస్తారు. డాక్టర్లు, నర్సులు, జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీసు సభ్యులు, టీచర్లను తొలి ఫేజ్లో తీసుకొస్తారు. దీనికోసం ఓ ఇన్వెంటరీ ప్రాసెస్ ఇప్పటికే నడుస్తోంది. రెండో స్టేజ్లో, దేశం వెలుపల తమ కుటుంబ సభ్యులున్నవారికి అవకాశం కల్పిస్తారు. మిగిలినవారికి మూడో ఫేజ్లో అవకాశం కల్పించనున్నారు. అయితే, ఇది కేవలం రికమండేషన్ మాత్రమేననీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే సంబంధిత శాఖలు దీనిపై సమాలోచనలు చేశాకే పూర్తి వివరాలు తెలుస్తాయి.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్