కాంగ్రెస్ కు త్వరలో నూతన అధ్యక్షుడి ఎన్నిక
- August 09, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం పొడిగించడంపై ఊహాగానాలకు స్వస్తి పలకాలని ఆ పార్టీ ఆదివారం నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తయ్యే వరకు సోనియాగాంధి పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది.ఒక సాధారణ అధ్యక్షుడిని ఇంకా ఎన్నుకోనందున పార్టీ రాజ్యాంగం ప్రకారం పొడిగింపు సాంకేతిక అవసరం అని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
పార్టీ అధ్యక్ష ఎంపిక గుంరించి నిర్ణయాన్ని ముందస్తుగా ఎన్నికల సంఘానికి తెలియజేశామని కాంగ్రెస్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా 25 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్నందున నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు విఘాతం ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతోంది. 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







