ఎట్టకేలకు కువైట్ నుంచి ఇండియాకి పయనమైన విమానం
- August 11, 2020కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడ్డ సంక్షోభం తర్వాత తొలిసారిగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండియాకి 322 మందితో కూడిన విమానం బయల్దేరింది. ఢిల్లీకి ఈ విమానం బయల్దేరినట్లు అధికారులు వివరించారు. కాగా, విజయవాడతోపాటు చెన్నయ్, ముంబై, హైద్రాబాద్ అలాగే కొచ్చిన్ నగరాలకి రానున్న రోజుల్లో విమానాలు నడపనున్నారు. ఉదయం 10 గంటలకు కువైట్ నుంచి ఢిల్లీకి విమానం బయల్దేరడం ఆనందంగా వుందని అల్ తాయెర్ గ్రూప్ వెల్లడించింది. కాగా, జజీరా ఎయిర్ వేస్ ఓ విమానాన్ని విజయవాడ విమానాశ్రయానికి నడుపుతోంది. కాగా, ఇండియా నుంచి కువైట్కి ఎలాంటి షెడ్యూల్డ్ విమానాలూ నడపడంలేదు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం