డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- August 11, 2020
రియాద్: సౌదీ బోర్డర్ గార్డ్స్, భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టుని రట్టు చేశారు. పెద్ద మొత్తంలో హాషిష్ని కింగ్డవ్ులోకి స్మగుల్ చేస్తుండగా సదరన్ బోర్డర్స్ వద్ద బోర్డర్ గార్డ్స్ ఆ యత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ మిస్ఫెర్ బిన్ ఘన్నామ్ అల్ కురైని మాట్లాడుతూ, స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకుని భారీ స్థాయిలో హాషిష్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న హాషిస్ 948 కిలోలుగా అఫధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, అతను పౌరుడేననీ, రియాద్ రీజియన్లో గతంలో పలు కేసులతో నిందితుడికి సంబంధం వుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







