డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- August 11, 2020
రియాద్: సౌదీ బోర్డర్ గార్డ్స్, భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టుని రట్టు చేశారు. పెద్ద మొత్తంలో హాషిష్ని కింగ్డవ్ులోకి స్మగుల్ చేస్తుండగా సదరన్ బోర్డర్స్ వద్ద బోర్డర్ గార్డ్స్ ఆ యత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ మిస్ఫెర్ బిన్ ఘన్నామ్ అల్ కురైని మాట్లాడుతూ, స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకుని భారీ స్థాయిలో హాషిష్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న హాషిస్ 948 కిలోలుగా అఫధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, అతను పౌరుడేననీ, రియాద్ రీజియన్లో గతంలో పలు కేసులతో నిందితుడికి సంబంధం వుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









