డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- August 11, 2020రియాద్: సౌదీ బోర్డర్ గార్డ్స్, భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టుని రట్టు చేశారు. పెద్ద మొత్తంలో హాషిష్ని కింగ్డవ్ులోకి స్మగుల్ చేస్తుండగా సదరన్ బోర్డర్స్ వద్ద బోర్డర్ గార్డ్స్ ఆ యత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ మిస్ఫెర్ బిన్ ఘన్నామ్ అల్ కురైని మాట్లాడుతూ, స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకుని భారీ స్థాయిలో హాషిష్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న హాషిస్ 948 కిలోలుగా అఫధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, అతను పౌరుడేననీ, రియాద్ రీజియన్లో గతంలో పలు కేసులతో నిందితుడికి సంబంధం వుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది