రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి, ఒకరికి గాయలు
- August 11, 2020దుబాయ్: వారం రోజుల్లో జరిగిన దుబాయ్ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. దుబాయ్ పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత మంగళవారం ఓ మోటర్ బైకర్, కారుని ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అల్ కుసైస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. మరోపక్క, ఎమిరేట్స్ రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. మూడో ఘటనలో డెలివరీ మోటర్ సైక్లిస్ట్ వాహనం పైనుంచి పడ్డాడు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ