ఒమన్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుదల
- February 06, 2016
ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు చైర్ పర్సన్ యుథార్ అల్ రవాహి, ఒమన్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని అల్ రవాహి చెప్పారు. క్యాన్సర్ బాధితులకు తగిన సేవలందించేందుకు 180 మంది నర్స్లకు ఒమన్ పెట్రోల్ డెవలప్మెంట్తో కలిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించామని ఆమె చెప్పారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ డాక్టర్లకూ శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందనీ, బ్రెస్డ్ క్యాన్సర్ కేసులు ఒమన్లో చాలా కామన్గా మారాయనీ, దాని తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని అన్నారామె. 40 ఏళ్ళు పైబడిన మహిళలకు మామ్మోగ్రఫీ పరీక్షల్ని ఉచితంగా అవెన్యూ మాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మొబైల్ స్క్రీనింగ్ సెంటర్ సేవలందించనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







