గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత హఠాన్మరణం
- August 12, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఘజియాబాద్లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజీవ్ త్యాగి మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. కాగా, గత అక్టోబర్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్లో మీడియా ఇన్చార్జిగా నియమించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిగా పనిచేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







