పూరీని ప్రధాని నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు
- February 06, 2016
ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని శ్రీక్షేత్రంలో జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం పరదీప్లో ఐఓసీఎల్ నిర్మించిన చమురుశుద్ధి కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. మోదీ తొలుత జట్నిలోని నైజర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) సందర్శిస్తారు. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి శ్రీక్షేత్రానికి వెళతారు. గంటపాటు శ్రీక్షేత్రంలో ఉంటారు.ఆ తర్వాత పరదీప్కు, అక్కడి నుంచి భువనేశ్వర్కు వెళతారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









