మస్కట్:క్రూజ్ బోట్లో అగ్ని ప్రమాదం
- August 14, 2020మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ), మస్కట్ గవర్నరేట్లో ఓ క్రూజ్ బోట్ అగ్ని ప్రమాదానికి గురికాగా, సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పిఎసిడిఎ ఓ ప్రకటన విడుదల చేసింది. విలాయత్ ఆప్ సీబ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారికి అత్యవసర వైద్యం అందించి, ఆసుపత్రికి తరలించారు. బోట్ ఓనర్లు అప్రమత్తంగా వుండాలనీ, రెగ్యులర్ మెయిన్టెనెన్స్ తప్పనిసరి అనీ బోటు యజమానులకు సూచించినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం