ప్రవక్త మసీదులో హిజ్రి ఇయర్ 1441 ఆఖరి శుక్రవారం ప్రార్థనలు
- August 15, 2020
మదీనా: భక్తులు మదీనాలో హిజ్రి ఇయర్ ఆఖరి శుక్రవారం ప్రార్థనల్ని ప్రొఫెట్ మసీదులో నిర్వహించడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ, ఫేస్ మాస్క్ ధరిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ద్వారా శానిటైజేషన్ వర్క్ నిర్వహించినట్లు జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ - హోలీ మాస్క్స్ పేర్కొంది. మాస్క్ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ జెల్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!