యూఏఈలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..
- August 16, 2020
యూఏఈ: యూఏఈలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి... రికవరీలు తగ్గాయి. శనివారం 283 కొత్త కేసులు నమోదు కాగా 98 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 64,102కు చేరితే... కోలుకున్న వారు 57,571 మంది అయ్యారు. అలాగే నిన్న సంభవించిన రెండు కొత్త మరణాలతో కలిపి ఇప్పటికే 361 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం యూఏఈలో 6,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మరోవైపు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ముమ్మరంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!