సమ్మర్ వర్కింగ్ అవర్స్ ఉల్లంఘనలు: 67 వర్క్ సైట్స్ మూసివేత
- August 17, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ నేతృత్వంలో లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ జులై 16 నుంచి ఆగస్ట్ 13 వరకు నిర్వహించిన తనిఖీల్లో 67 వర్క్ సైట్స్ని మూసివేయడం జరిగింది. మినిస్టీరియల్ డెసిషన్ నెంబర్ 16, 2007ని ఉల్లంఘించినట్లు వీటిపై అభియోగాలు నిరూపితమయ్యాయి. వేసవి నేపథ్యంలో ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా ఎండ తీవ్రతకు కార్మికులు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యల మీద వుంటుంది. జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు ప్రతి యేడాదీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం