పాటశాల బస్సులను ఒమాన్ ప్రజా రవాణా సంస్థ నిర్వాహించనుందా ?
- February 07, 2016
ఒమాన్ లో అన్నీ పాటశాల బస్సులను ఒమాన్ ప్రజా రవాణా సంస్థ నిర్వహించే అంశంపై తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు రాయల్ ఒమాన్ పోలీస్ ' ఒమాన్ టైమ్స్ ' కు తెలిపింది. ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన పాక్లు వాహనాలు ఇటీవల ప్రమాదాలకు గురికావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిజ్వా ప్రాంతానికి చెందిన ఒక పాటశాలకు చెందిన బస్సు విహారయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైంది. ముగ్గురు భారతీయ పిల్లలు, మరో భారతీయ ఉపాధ్యాయుడు,డ్రైవర్ దారుణంగా రోడ్డు ప్రమాదంలోమరణించిన నేపధ్యంలో పాటశాలలు నిర్వహిస్తున్న రవాణా వాహనాల పట్ల ప్రజలు భీతిల్లుతున్న సందర్భంలో గతంలో ఒమాన్ ప్రభుత్వం యోచించిన ఒమాన్ ప్రజా రవాణా సంస్థ నిర్వహించే అంశం ప్రస్తుతం తెర పైకి వచ్చింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







