భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని కోరుతున్న పలువురు ఎంపీలు
- February 07, 2016
రద్దీ సమయంలో రోడ్లపై నిలిచి ఉండకుండా భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని పలువురు ఎంపీలు కోరుతున్నారు. ఈ నిర్ణయం ప్రతికూల వాణిజ్య మరియు ఆర్ధిక ప్రభావాలపై దుష్ప్రాభావం కల్గిస్తుందనే హెచ్చరికలు ఉన్నప్పటకీ, భారీ వాహనాలను రద్దీ సమయంలో నిషేధించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 23 వ తేదీన అలీ అల్ ఆరడి, మజిద్ అల్ మజిద్ , ఇస అల్ కూహేజి , అబ్బాస్ అల్ మది మరియు అబ్దుల్హైఈమ్ మురాద్ తదితర ఎంపీలు భారీ వాహనాలు , నీటి టాంకర్లు రద్దీ సమయంలో రద్దీ రహదార్లుపై అనుమతించరాదని..వాటికి అనుమతిస్తే పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్పీకర్ అహ్మద్ అల్ ముల్లాకు ఒక వినతిపత్రాన్ని అందించారు. ఈ భారీ వాహనాలను ఉదయం 6 : 30 నుంచి 7 :30 వరకు , మధ్యాహ్నం 1 : 30 నుంచి 3 : 30 మధ్య ప్రధాన రహదార్లపై అముమతిస్తున్నట్లు ట్రాఫిక్ జనరల్ డైరక్టర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









