భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని కోరుతున్న పలువురు ఎంపీలు
- February 07, 2016
రద్దీ సమయంలో రోడ్లపై నిలిచి ఉండకుండా భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని పలువురు ఎంపీలు కోరుతున్నారు. ఈ నిర్ణయం ప్రతికూల వాణిజ్య మరియు ఆర్ధిక ప్రభావాలపై దుష్ప్రాభావం కల్గిస్తుందనే హెచ్చరికలు ఉన్నప్పటకీ, భారీ వాహనాలను రద్దీ సమయంలో నిషేధించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 23 వ తేదీన అలీ అల్ ఆరడి, మజిద్ అల్ మజిద్ , ఇస అల్ కూహేజి , అబ్బాస్ అల్ మది మరియు అబ్దుల్హైఈమ్ మురాద్ తదితర ఎంపీలు భారీ వాహనాలు , నీటి టాంకర్లు రద్దీ సమయంలో రద్దీ రహదార్లుపై అనుమతించరాదని..వాటికి అనుమతిస్తే పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్పీకర్ అహ్మద్ అల్ ముల్లాకు ఒక వినతిపత్రాన్ని అందించారు. ఈ భారీ వాహనాలను ఉదయం 6 : 30 నుంచి 7 :30 వరకు , మధ్యాహ్నం 1 : 30 నుంచి 3 : 30 మధ్య ప్రధాన రహదార్లపై అముమతిస్తున్నట్లు ట్రాఫిక్ జనరల్ డైరక్టర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







