హెచ్ఐసీసీలో 'సెలబ్రిటీ ప్లే ఆఫ్' నిర్వహించారు
- February 07, 2016
క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులను ఆదుకునేందుకు అవసరమైన నిధుల సేకరణ కోసం క్యూర్ ఫౌండేషన్ చేపట్టిన 'క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ గోల్ఫ్ కప్ 2016' ముగిసింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి మాదాపూర్లోని హెచ్ఐసీసీలో 'సెలబ్రిటీ ప్లే ఆఫ్' నిర్వహించారు. సినీతారలు రకుల్ప్రీత్సింగ్, లక్ష్మిమంచు, మధుశాలినితోపాటు షీటీమ్స్ చీఫ్ స్వాతిలక్రా, ఐఏఎస్ అధికారి క్రిస్టినా చొంగ్తూ, అపోలో ఆసుపత్రి జేఎండీ సంగీతారెడ్డి విచ్చేసి సరదగా గోల్ఫ్ ఆటలో పాలుపంచుకున్నారు.ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, వ్యాపారవేత్త సప్తాలా రెడ్డి, క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.విజయ్ ఆనంద్రెడ్డి, శశికళారెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









