రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారాన్ని స్వాధీనం

- February 07, 2016 , by Maagulf
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారాన్ని స్వాధీనం

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం అతన్ని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com