కువైట్:రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల
- August 21, 2020
కువైట్ సిటీ:గడచిన 24 గంటల్లో కొత్తగా 622 కరోనా పాజిటివ్ కేసులు కువైట్లో నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే 53 కేసులు తక్కువగా నమోదయ్యాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో 78,767. కాగా, 94 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికత్స అందుతోందని మినిస్ట్రీ పేర్కొంది. ఇదిలా వుంటే, కువైట్లో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 577,588గా నమోదైంది. గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 4,337 టెస్టులు జరిగాయి. 871 మంది కరోనా నుంచి కోలుకున్నారు గత 24 గంటల్లో. మొత్తం 70,642 మంది కోలుకున్నారు ఇప్పటిదాకా.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







