కిడ్నాప్ కేసులో ఐదుగురు వలసదారుల అరెస్ట్
- August 21, 2020
మస్కట్: ఐదుగురు ఆసియా జాతీయుల్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ఆసియా జాతీయుడినే నిందితులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ ఘటన జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సౌత్ షర్కియా పోలీస్ కమాండ్, ఐదుగురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, తమ సాటి జాతీయుడినే నిందితులు కిడ్నాప్ చేశారనీ, బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని డిమాండ్ చేశారనీ, కేసు విచారణ దశలో వుందనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు