యూఏఈలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
- August 22, 2020
యూఏఈ:యూఏఈలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రికవరీలు తగ్గుతున్నాయి.శుక్రవారం కూడా 391 కొత్త కేసులు నమోదు కాగా... 143 రికవరీలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 66,193కు చేరితే... మొత్తం రికవరీలు 58,296 అయ్యాయి. కాగా, ఇప్పటికే 370 మంది కోవిడ్-19కు బలయ్యారు.ప్రస్తుతం దేశంలో 7,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?