భారత్ లో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
- August 23, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది.దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 69,239 కేసులు నమోదవగా... 912 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30,44,941కి చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 56,706 కి చేరింది. కాగా.. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 7,07,668 ఉండగా... 22,80,567 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







