భారత్ లో 30 లక్షలు దాటిన కరోనా కేసులు

- August 23, 2020 , by Maagulf
భారత్ లో 30 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది.దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 69,239 కేసులు నమోదవగా... 912 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30,44,941కి చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 56,706 కి చేరింది. కాగా.. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 7,07,668 ఉండగా... 22,80,567 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com