భారత్ లో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
- August 23, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది.దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 69,239 కేసులు నమోదవగా... 912 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30,44,941కి చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 56,706 కి చేరింది. కాగా.. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 7,07,668 ఉండగా... 22,80,567 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!