దుబాయ్ చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ టీం
- August 23, 2020
దుబాయ్:సెప్టెంబర్19న IPL ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి.సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం కాస్త ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నం యూఏఈ చేరుకున్నాయి.వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆటగాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.IPL నిర్వహణకు BCCI ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ఆరు రోజుల పాటు ప్రత్యేక క్వారంటైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు దుబాయ్,అబుధాబి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?