ఖతారీ క్వాలిటీ మార్క్ని ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్
- August 24, 2020
దోహా:ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్అజీజ్ అల్ థని, ఖతారీ క్వాలిటీ మార్క్ని ప్రారంభించారు. లోకల్, రీజినల్ అలాగే గ్లోబల్ మార్కెట్స్లో పోటీతత్వాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అల్ ఖతారియాని ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సత్కరించారు. ఖతారీ క్వాలిటీ మార్క్ని మొట్టమొదటగా సొంతం చేసుకున్నందుకు ఈ సన్మానం చేశారు. ఖతారీ జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ ఈ ఖతారీ క్వాలిటీ మార్క్ అనే బ్యాడ్జిని అందజేస్తుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!