9,000 బహ్రెయినీ దినార్స్ దొంగతనం, ఇద్దరి అరెస్ట్
- August 24, 2020
మనామా:మామీర్లోని ఓ కంపెనీ నుంచి 9,000 బహ్రెయినీ దినార్స్ దొంగిలించిన కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. నిందితులు 31 మరియు 33 ఏళ్ళ వ్యక్తులని పోలీస్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ఫిర్యాదు అందించిన వెంటనే విచారణ ప్రారంభించడం జరిగిందనీ, నిందితుల్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేశామనీ, దొంగిలించిన డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నామని డైరెక్టర్ జనరల్ తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







